Exclusive

Publication

Byline

Location

అసెంబ్లీ ముందుకు 'కాళేశ్వరం కమిషన్' నివేదిక - ప్రభుత్వ నిర్ణయంపై ఉత్కంఠ..!

భారతదేశం, ఆగస్టు 31 -- తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. శనివారం కొద్దిసేపటికే వాయిదా పడగా. ఇవాళ కీలక అంశాలపై చర్చ మొదలైంది. ముందుగా పంచాయతీ రాజ్, మున్సిపల్ సవరణ బిల్లులను సభ ముందుకు తీసుకొచ... Read More


అసెంబ్లీ సమావేశాలు : కాళేశ్వరంలోని 3 బ్యారేజీలు 20 నెలలుగా నిరుపయోగంగా మారాయి - మంత్రి ఉత్తమ్

Telangana, ఆగస్టు 31 -- తెలంగాణ శాసనసభ సమావేశాలు రెండో రోజు కొనసాగుతున్నాయి. కీలకమైన కాళేశ్వరం కమిషన్ నివేదికపై చర్చ ప్రారంభమైంది. ముందుగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రసంగించారు. ప్రధానంగా మేడిగడ్డ,... Read More


టీటీడీకి భారీ విరాళాలు - ఇవాళ ఒక్కరోజే బర్డ్ ట్రస్టుకు రూ.4 కోట్లు

Andhrapradesh,telangana,tirumala, ఆగస్టు 31 -- టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న బర్డ్ ఆస్పత్రికి భారీ విరాళాలు వచ్చాయి.హైదరాబాద్ కు చెందిన రెండు కంపెనీలు ఆదివారం రూ.4 కోట్లకు పైగా విరాళం ఇచ్చాయి. తిరుమల ... Read More


ఎల్లుండి మరో అల్పపీడనం..! ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచన - భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం

Andhrapradesh,telangana, ఆగస్టు 31 -- పశ్చిమ బెంగాల్-ఒడిశా తీరాలకు ఆనుకుని వాయువ్య బంగాళాఖాతం మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. సముద్ర మట్టానికి సగటున 1.5, 5.8 కి.మీ ఎత్తులో ఈ ఆవర్తనం కొనసాగుతుందని ... Read More


జూబ్లీహిల్స్ బై పోల్ : మారిన 'కాంగ్రెస్' వ్యూహాం - తెరపైకి కొత్త అభ్యర్థులు..!

భారతదేశం, ఆగస్టు 31 -- రాష్ట్రంలో మరోసారి ఉపఎన్నిక రాబోతుంది. మాగంటి గోపినాథ్ మృతితో జూబ్లీహిల్స్ స్థానానికి బైపోల్ జరగాల్సి ఉంది. ఇప్పటికే ఈ స్థానం ఖాళీగా ఉండగా. త్వరలోనే ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జార... Read More


టీజీ ఎడ్‌సెట్‌ కౌన్సెలింగ్ 2025 : కొనసాగుతున్న సెకండ్ ఫేజ్ రిజిస్ట్రేషన్లు - సెప్టెంబర్ 2 తుది గడువు

Telangana,hyderabad, ఆగస్టు 31 -- బీఈడీ కాలేజీల్లో అడ్మిషన్ల కోసం టీజీ ఎడ్ సెట్ - 2025 కౌన్సెలింగ్ కొనసాగుతోంది. ఇప్పటికే ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్ పూర్తి కాగా. ప్రస్తుతం సెకండ్ ఫేజ్ రిజిస్ట్రేషన్లు జరుగ... Read More


విద్యార్థులకు అలర్ట్ - ఇంటర్ అడ్మిషన్లకు దగ్గరపడిన గడువు, ఇదే ఫైనల్ ఛాన్స్..!

Telangana,hyderabad, ఆగస్టు 30 -- రాష్ట్రంలో అన్ని రకాల జూనియర్‌ కాలేజీల్లో ఫస్ట్ ఇయర్ ప్రవేశాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే మొదటి విడత అడ్మిషన్ల ప్రక్రియ ముగిసింది. ప్రస్తుతం రెండో విడత అడ్మిషన్ల ప్రక్... Read More


క్రీడాకారులకు ఏపీ సర్కార్ గుడ్‌న్యూస్‌ - 3 శాతం స్పోర్ట్స్‌ కోటా అమలు

Andhrapradesh, ఆగస్టు 30 -- రాష్ట్రంలో క్రీడలను ప్రోత్సహించడానికే 3 శాతం స్పోర్ట్స్ కోటా అమలు చేయాలని నిర్ణయించినట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. 'బ్రేకింగ్ బౌండరీస్ విత్ నారా లో... Read More


నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు - సభ ముందుకు కాళేశ్వరం రిపోర్ట్..! బీసీ రిజర్వేషన్లపై చర్చ

Telangana,hyderabad, ఆగస్టు 30 -- తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు షురూ కానున్నాయి. ఇవాళ ఉదయం 10. 30 గంటలకు శాసనసభ, మండలి సమావేశాలు ప్రారంభమవుతాయి. అయితే ఈ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహిస్తారనే దానిపై బీఏసీ... Read More


'కృష్ణమ్మను కుప్పానికి తెచ్చాం, నా సంకల్పం నిజమైంది' - సీఎం చంద్రబాబు భావోద్వేగం

Andhrapradesh,kuppam, ఆగస్టు 30 -- ముఖ్యమంత్రి చంద్రబాబు కుప్పం నియోజకవర్గంలో పర్యటించారు. పరమసముద్రం వద్ద కృష్ణమ్మకు జలహారతి ఇచ్చారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. కుప్పానికి రెండే... Read More